Bheemadevarapally, Kothapally: రిటైర్డ్ ఏసీపీ ని సన్మానించిన ముల్కనూర్ ఎస్సై
On

రిటైర్డ్ ఏసీపీ ని సన్మానించిన ముల్కనూర్ ఎస్సై
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏసీపీ ని శనివారం నాడు ముల్కనూర్ ఎస్సై రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. అధికారుల ఆదేశానుసారం రిటైర్డ్ పోలీస్ అధికారి చందుపట్ల రాజిరెడ్డిని కలిసి శాలువతో సన్మానించి స్వీట్లు అందించారు. ఈ సందర్భంగా చందుపట్ల రాజిరెడ్డి వారి యొక్క అనుభవాలను, సూచనలను ముల్కనూర్ పోలీసులతో పంచుకున్నారు.
Views: 203
Tags:
About The Author
Related Posts
Latest News
18 Oct 2025 18:45:38
చేపల చెరువును లీజుకు ఇస్తామని డబ్బులు వసూలు