Bheemadevarapally, Rangayapally: మంత్రిని కలిసిన రంగయ్యపల్లి సర్పంచ్

On
Bheemadevarapally, Rangayapally: మంత్రిని కలిసిన రంగయ్యపల్లి సర్పంచ్

భూమి పూజకు రావాలని ఆహ్వానం

మంత్రిని కలిసిన రంగయ్యపల్లి సర్పంచ్

భూమి పూజకు రావాలని ఆహ్వానం 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

భీమదేవరపల్లి మండలంలోని రంగయ్యపల్లి గ్రామ సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం బుధవారం రంగయ్యపల్లి సర్పంచ్ మండల రజిత మహేష్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి నూతన సర్పంచ్ రజిత ను శాలువాతో సత్కరించారు. గ్రామ మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి వ్యాపారవేత్త లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి  తన భూమిని విరాళంగా ఇచ్చినట్లు మంత్రి కి తెలిపారు. ఈ భూమి పూజ కోసం మంత్రిని రావాలని కోరగా సానుకూలంగా  స్పందించిన్నట్లు సర్పంచ్ రజిత మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమం లో జిమ్మల భీమ్ రెడ్డి, మల్లారెడ్డి, బుచ్చయ్య, రఘుపతి, మొగిలి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Also Read:  Bheemadevarapally, Mulkanoor: దేశాభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

Views: 116
Tags:

About The Author

Latest News